Sunday, May 19, 2024
Homeజిల్లా వార్తలుబాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే పరామర్శ

స్పాట్ వాయిస్, గణపురం : గణపురం మండల కేంద్రంలో సీనియర్ నాయకులు వడ్లకొండ చేరాలు గౌడ్ కుమారుడు గోపికృష్ణ, మండ దుర్గయ్య వేర్వేరు కారణాలతో మరణించగా ఆదివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు బాధిత కుటుంబాలను పరామర్శించారు. వారి వెంట గణపురం ఎంపీపీ రజిత రవీందర్, వైస్ ఎంపీపీ విడిదినేని అశోక్, మండల కో ఆప్షన్ సభ్యుడు చోటే మియా, సొసైటీ చైర్మన్ కన్నబోయిన కుమార్ యాదవ్, మండల పార్టీ అధ్యక్షుడు రేపాక రాజేందర్, మాజీ ఎంపీపీ వడ్లకొండ నారాయణ గౌడ్, మాజీ జెడ్పీటీసీ ముత్యాల రాజయ్య, సీనియర్ నాయకులు గంగాధర్ రావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు ఓరుగంటి కృష్ణ, కాంగ్రెస్ యూత్ నాయకుడు పోశాల మహేష్ గౌడ్, సీనియర్ నాయకులు మండ అశోక్ గౌడ్, దూడపాక దుర్గయ్య, బుర్ర రాజగోపాల్ గౌడ్, మామిడి నరసింహస్వామి గౌడ్, యువ నాయకులు మండ ప్రశాంత్, షేక్లిన్ దగడు సమీర్ ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments