Sunday, May 19, 2024
Homeజిల్లా వార్తలుకామ్రేడ్ రేగూరి సమ్మిరెడ్డి ఇక లేరు

కామ్రేడ్ రేగూరి సమ్మిరెడ్డి ఇక లేరు

చికిత్స పొందుతూ వరంగల్‌లో కన్నుమూత
మండలంలో విషాద చాయలు

స్పాట్ వాయిస్, గణపురం: ప్రజా ప్రతిఘటన నాయకుడు, రైతు కూలీ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ పీఏసీఎస్ చైర్మన్, కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు, కామ్రేడ్ రేగూరి సమ్మిరెడ్డి (55) శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణంతో వరంగల్ లో చికిత్స పొందుతూ తనువు చాలించారు. సమ్మిరెడ్డి మరణవార్తతో గణపురం మండలంలో విషాద చాయలు అలుముకున్నాయి. మాజీ సర్పచులు, ఎంపీటీసీలు, నాయకులు, పలువురు సంతాపం ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments