Friday, May 23, 2025
Homeక్రైమ్తిరుపతి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం..

తిరుపతి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం..

తిరుపతి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం..

స్పాట్ వాయిస్, బ్యూరో : తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీకొoది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని నల్లగుట్ట వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. మృతులంగా హైదరాబాద్‌ వాసులుగా గుర్తించారు. మృతుల్లో ఇ‍ద్దరు మహిళలు ఉన్నారు. వారంతా తిరుపతికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments