Monday, April 21, 2025
Homeలేటెస్ట్ న్యూస్వరంగల్ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య

వరంగల్ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య

వరంగల్ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్య

స్పాట్ వాయిస్ , బ్యూరో: ఓరుగల్లు కాంగ్రెస్ నాయకులు , ఎంపీ టి్కెట్ ఆశవాహులు కంగ్ తినే నిర్ణయం. ఊహంచని అభ్యర్థి వరంగల్ ఎంపీ సీటు దక్కించుకున్నారు. నాటకీయ పరిణామాలు నడుమ టికెట్ కడియం కావ్య బరిలో నిలిచారు. వరంగల్ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ఖరారు చేస్తూ ఏఐసీసీ ప్రకటించింది. ఈమేరకు సోమవారం రాత్రి జాబితా విడుదల చేసింది. డీల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సీఎం రేవంత్‌రెడ్డి, దీపాదాస్‌ మున్షీ సమక్షంలో కడియం శ్రీహరి, కడియం కావ్య కాంగ్రెస్‌లో కండువా కప్పుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments