Wednesday, April 9, 2025
Homeజిల్లా వార్తలుఎస్బీఐ ఎటీఎం లూటీ 

ఎస్బీఐ ఎటీఎం లూటీ 

Sbi ఎటీఎం లూటీ 

మానుకోట జిల్లాలో చోరీ

స్పాట్ వాయిస్, బయ్యారం: బయ్యారం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ లో ని ఎస్బిఐ ఏటీఎంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుoడగులు ఎటిఎం ను పగలగొట్టి రూ. 29 లక్షల రూపాయల నగదు అపహరిo చుకు పోయి నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.కారులో వచ్చిన ఆరుగురు గ్యాస్ కట్టర్ ఉపయోగించి చోరీకి పాల్పడినట్లుగా ప్రాథమికo గా నిర్ధారణకు వచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments