Sunday, May 19, 2024
Homeజాతీయంనాలుగో విడుత ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

నాలుగో విడుత ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల

నాలుగో విడుత ఎన్నికల నోటిఫికేషన్‌

నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
మే 13న పోలింగ్‌

స్పాట్ వాయిస్ , బ్యూరో : నాలుగో విడుత సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. పది రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలతోపాటు తెలంగాణలోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉదయం 11 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 25 వరకు నామినేషన్లు స్వీకరిo చనున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను 29న ప్రకటిస్తారు. మే 13న పోలింగ్‌ జరుగుతుంది. జూన్‌ 4న ఫలితాలు వెల్లడిoచనున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments