Monday, April 21, 2025
Homeక్రైమ్ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు

ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు

అక్కడికక్కడే ఇద్దరు మృతి
స్పాట్ వాయిస్, జనగామ: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరుప్పుల మండలం, సింగరాజు పల్లి టోల్ గేట్ సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. కార్లలో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. కొందరికి తీవ్ర గాయాలు కాగా అంబులెన్స్ లో జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments