Monday, May 20, 2024
Homeజిల్లా వార్తలుటెన్త్‌ పరీక్షల్లో నలుగురు డిబార్‌

టెన్త్‌ పరీక్షల్లో నలుగురు డిబార్‌

టెన్త్‌ పరీక్షల్లో నలుగురు డిబార్‌

స్పాట్ వాయిస్, గణపురం:పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభమైన రెండో రోజే నలుగురు డిబార్‌ అయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో పరీక్ష కేంద్రంలో నలుగురు విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడుతుండటంతో అధికారులు గుర్తించి డిబార్‌ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments