Sunday, May 19, 2024
Homeతెలంగాణతెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్..

తెలంగాణ గవర్నర్ గా సీపీ రాధాకృష్ణన్..

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణకు నూతన గవర్నర్​గా ఝార్ఖండ్ గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా పుదుచ్చేరి ఎల్జీగా కూడా రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలను చేపట్టారు.
స్పాట్ వాయిస్, బ్యూరో

RELATED ARTICLES

Most Popular

Recent Comments