Friday, May 23, 2025
Homeక్రైమ్కరెంట్ షాక్ తో ముగ్గురు యువకుల మృతి..

కరెంట్ షాక్ తో ముగ్గురు యువకుల మృతి..

కరెంట్ షాక్ తో ముగ్గురు యువకుల మృతి..

వరంగల్ జిల్లాలో దారుణం..

స్పాట్ వాయిస్, క్రైమ్: వరంగల్‌ జిల్లా పర్వతగిరి మండలం మోత్యా తండాలో ఘోర ఘటన చోటు చేసుకున్నది. విద్యుదాఘాతంతో ముగ్గురు యువకులు దేవేందర్‌, రవి, సునీల్‌గా గుర్తించారు. మరో యువకుడికి తీవ్ర గాయాలు కాగా వరంగల్‌లోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంలో ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు కరెంట్‌ షాక్‌తో మృతి చెందడం తో విషాదం అలుముకున్నది. మంగళవారం దుర్మమ్మ పండుగ నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తుండగా విద్యుత్‌ షాక్‌ తగిలినట్లు సమాచారం.

RELATED ARTICLES

Most Popular

Recent Comments