Monday, May 26, 2025
Homeక్రైమ్వీఆర్ కు హసన్ పర్తి సీఐ అటాచ్డ్..

వీఆర్ కు హసన్ పర్తి సీఐ అటాచ్డ్..

స్పాట్ వాయిస్, హసన్ పర్తి: భూవివాదం కేసులో హసన్ పర్తి ఇన్ స్పెక్టర్ నరేందర్ ను వీఆర్ కు అటాచ్ చేస్తూ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు విడుదల చేశారు. భూ వివాదంలో ఓ వ్యక్తిని బెదిరించినట్టుగా ఆరోపణలు రావడంతో క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన అధికారులు అది వాస్తవం అని తేల్చినట్టు సమాచారం. దీంతో హసన్ పర్తి ఇన్ స్పెక్టర్ నరేందర్ ను వీఆర్ కు అటాచ్ చేస్తూ సీపీ మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments