Sunday, June 8, 2025
Homeలేటెస్ట్ న్యూస్ఆర్టీసీ మరోసారి

ఆర్టీసీ మరోసారి

స్పాట్ వాయిస్, హైదరాబాద్: ప్రయాణికులపై టీఎస్ఆర్టీసీ మరోసారి షాకిచ్చింది. సైలెంట్ గా రిజర్వేషన్ చార్జీలు పెంచేసింది. దూరాన్ని బట్టి రూ.20 నుంచి రూ.30 వరకు చార్జీలను పెంచింది. ఈ చార్జీల పెంపుపై ఆర్టీసీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇటీవల రౌండప్, టోల్ సెస్, టికెట్ చార్జీల సవరణ, ప్యాసింజర్ సెస్ పేరుతో సిటీ బస్సుల నుంచి గరుడ ప్లస్ బస్సుల వరకు టికెట్ల ధరలను భారీగా పెంచిన విషయం తెలిసింది. తాజాగా రిజర్వేషన్ చార్జీల పేరుతో మరోసారి ప్రయాణికులపై భారం మోపింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments