Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్ఎమ్మెల్యే నన్నపునేనికి నాన్ బెయిలబుల్ వారెంట్

ఎమ్మెల్యే నన్నపునేనికి నాన్ బెయిలబుల్ వారెంట్

స్పాట్ వాయిస్, హైదరాబాద్: ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఇద్దరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ అయింది. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, నన్నపునేని నరేందర్కు ప్రజా ప్రతినిధుల కోర్టు నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరుకాకపోవడంతో న్యాయమూర్తి ఈ నిర్ణయం తీసుకున్నారు. 2012లో నిర్మల్‌లో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై కేసు నమోదైంది. కేసుకు సంబంధించి ప్రజాప్రతినిధుల కోర్టు విచారణ ముగించింది. ఈ నెల12న తీర్పు వెలువరించనుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments