Monday, September 23, 2024
Homeజిల్లా వార్తలుకొప్పులలో టీఆర్ఎస్ సంబురాలు

కొప్పులలో టీఆర్ఎస్ సంబురాలు

కొప్పులలో టీఆర్ఎస్ సంబురాలు
మునుగోడులో కూసుకుంట్ల గెలుపుపై హర్షం
స్పాట్ వాయిస్, శాయంపేట : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ ఘన విజయం సాధించడాన్ని హర్షిస్తూ ఆదివారం సాయంత్రం శాయంపేట మండలం కొప్పుల గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద టీఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సామల మధుసూదన్ ఆధ్వర్యంలో శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నాయి. కార్యక్రమంలో సర్పంచ్ గోలి మాధురి మహేందర్ రెడ్డి, ఎంపీటీసీ మేకల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ లు గుర్రం రవీందర్, తోట కుమారస్వామి, ఉప సర్పంచ్ అట్ల తిరుపతి, వార్డు మెంబర్లు గుర్రం సుధాకర్, పెండ్యాల సారంగపాణి, మామిడి భద్రయ్య, మామిడి శోభ శంకర్, గండి రాజు, బండ ప్రభాకర్, టీఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా ఇన్ చార్జి అశోక్, గ్రామ ఇన్ చార్జి సామల భాస్కర్, నాయకులు అల్లం తిరుపతి, బేతు ఆదిరెడ్డి, పైల్ల సమ్మయ్య, కుమ్మరి రాజయ్య, కనకం వెంకన్న, పుట్ట రాజేందర్, జంగు శంకర్, దిండుగాల రాజు, నన్నబోయిన రాజకుమార్, పరికరాల కొమురెల్లి, మామిడి కుమార్, కనకం సంతోష్, మామిడి తిరుపతి, గుర్రం తిరుపతి, సామల శ్రీనివాస్, సామల సత్యం, దిండిగాల ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments