Sunday, September 22, 2024
Homeతెలంగాణటీఆర్ఎస్ గెలిచింది..

టీఆర్ఎస్ గెలిచింది..

మెజార్టీ 10,040 ఓట్లు
స్పాట్ వాయిస్, మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ గెలిచింది. 10,040 ఓట్ల మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి బీజేపీ, టీఆర్ఎస్ మధ్య హోరాహోరీ పోరు నడిచింది. రౌండ్ రౌండ్‌కు నువ్వా..నేనా అన్నట్టు పోరు సాగింది. దాదాపు 10 రౌండ్ల వరకు స్వల్ప మెజార్టీతో కనిపించిన టీఆర్ఎస్ 11వ రౌండ్ నుంచి స్పష్టమైన మెజార్టీ ప్రదర్శించింది. మొత్తం 15 రౌండ్లలో రెండు, మూడు రౌండ్లలో మాత్రమే కమలం పార్టీ ముందంజలో నిలిచింది. మిగతా అన్ని రౌండ్లలో కారు దూసుకుపోయింది.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments