Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్రైతు బంధు డబ్బుల జమకు డేట్ ఫిక్స్..

రైతు బంధు డబ్బుల జమకు డేట్ ఫిక్స్..

సంబురాల్లో రైతులు
స్పాట్ వాయిస్, హైదరాబాద్: తెలంగాణ సర్కార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 26 నుంచి రైతు బంధు నిధులు విడుద‌ల చేయాల‌ని స‌ర్కార్ నిర్ణయించింది. వానాకాలం పంట పెట్టుబ‌డి కింద రైతుల ఖాతాల్లో నిధులు జ‌మ కానున్నాయి. త్వర‌లో పోడు భూముల‌కు ప‌ట్టాలు పంపిణీ చేయాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప‌ట్టాల పంపిణీ అనంత‌రం పోడు రైతుల‌కు కూడా రైతుబంధు సాయం అందించాల‌ని ఆదేశించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments