Monday, September 23, 2024
Homeక్రైమ్ఫ్లాష్..ఫ్లాష్

ఫ్లాష్..ఫ్లాష్

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం
స్పాట్ వాయిస్, గణపురం: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భూపాలపల్లి మండలం శ్యాంనగర్ కు చెందిన ఇండ్ల రవి అక్కడికక్కడే మృతి చెందాడు. గణపురం మండలం మైలారం గ్రామంలోని జాతీయ రహదారి 353పై శనివారం మధ్యాహ్నం బైక్ పై వస్తుండగా..ఈ ప్రమాదం జరిగింది. ఇందులో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments