Saturday, September 21, 2024
Homeక్రైమ్స్పాట్ ఫ్లాష్...

స్పాట్ ఫ్లాష్…

గుడి మైక్ సెట్ చేస్తుండగా కరెంట్ షాక్
అక్కడికక్కడే ముగ్గురు మృతి
మహబూబాబాద్ జిల్లాలో విషాదం..
స్పాట్ వాయిస్, మహబూబాబాద్‌: మహబూబాబాద్ జిల్లా డోర్నకల్‌ మండలం అందనాలపాడులో విషాదం నెలకొంది. గ్రామంలోని గుడి మైక్ ను పక్కనున్న వేప చెట్టుపై ఏర్పాటు చేస్తుండగా జారీ కరెంటు తీగలపై పడింది. ఈ క్రమంలో ఒకరికి కరెంట్ షాక్ తగలగా.. కాపాడే ప్రయత్నంలో మరో ఇద్దరు విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ క్రమంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు సుబ్బారావు(67), మస్తాన్‌రావు(57), వెంకయ్య (55)గా గుర్తించారు. ఈ ఘటనతో జిల్లాలో విషాద చాయలు అలుముకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments