Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలుమృతుల కుటుంబాలకు సిరికొండ పరామర్శ

మృతుల కుటుంబాలకు సిరికొండ పరామర్శ

మృతుల కుటుంబాలకు సిరికొండ పరామర్శ
స్పాట్ వాయిస్, రేగొండ : మండలంలోని దుంపిల్లపల్లి గ్రామానికి చెందిన బత్తిని కొమురయ్య, తిరుమలగిరి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పనికేల రాజేందర్ తల్లి లక్ష్మి వివిధ కారణాలతో ఇటీవల మరణించారు. ఆదివారం వారి కుటుంబాల సభ్యులను ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించి, ఆర్థిక సాయం అందజేశారు. వారి వెంట తెరాస మండల నాయకులు లెంకల రాజిరెడ్డి, మాజీ ఎంపీపీ ఈర్ల సదానందం, గోపు భిక్షపతి, మాడికంటి మహేందర్, ప్రచార కార్యదర్శి వావిలాల రమేష్, యువజన విభాగం రాష్ట్ర నాయకులు గుర్రాల సుమన్ రెడ్డి, బూర్గుల ప్రభాకర్, కునాటి సుభాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments