Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలువివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ సిరికొండ

వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ సిరికొండ

స్పాట్ వాయిస్, గణపురం: భూపాలపల్లి నియోజకవర్గంలో గురువారం జరిగిన పలు వివాహ వేడుకలలో తెలంగాణ తొలి శాసనసభాపతి ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి హాజరై  వధూవరులను ఆశీర్వదించారు. పరకాల పట్టణంలో జీఎంఆర్ గార్డెన్ లో జరిగిన నవ్య- సర్వోత్తమ్ రెడ్డి, జీఎస్ఆర్ గార్డెన్లో ప్రియాంక – వినయ్, జీడీఎన్ గార్డెన్లో అనుషా- ప్రశాంత్ రెడ్డి వివాహ వేడుకల్లో సిరికొండ పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు అలాగే మొగుళ్లపల్లి మండలం రంగాపూర్ లో పవిత్ర దేవేందర్, ఇస్సిపేట అనంత రెడ్డి- శ్రీదివ్య, మొగుళ్లపల్లి లో తిరుమల – కోటేశ్వర్, మేదరమెట్ల గ్రామంలో మడిపల్లి తిరుపతి పుత్రిక నూతన వస్త్ర అలంకరణ, రేగొండ మండలం పొనగల్లు గ్రామంలో లావణ్య – నరేష్ యాదవ్, మహేష్ – సుమన్, కాకర్లపల్లిలో ప్రియాంక-రాజ్ కుమార్ గణపురం మండల కేంద్రంలో మనోహర్- రవళి, ప్రశాంత్- శ్రీలేఖ, ధర్మారావుపేటలో రాజ్ కుమార్- కళ్యాణిలతో పాటు భూపాలపల్లి పట్టణంలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట టీఆర్ఎస్ నాయకులు సిరికొండ యువసేన నాయకులు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments