Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలుయువతి ప్రాణాలు కాపాడిన ఎస్సై రాజారాం

యువతి ప్రాణాలు కాపాడిన ఎస్సై రాజారాం

స్పాట్ వాయిస్, నల్లబెల్లి: మండలంలోని రుద్రగూడెం శివారు చిన్న తండాకు చెందిన జాటోత్ రజిత ఎంపీడీవో కార్యాలయం సమీపంలోని కెనాల్ బ్రిడ్జి వద్ద పురుగుల మందు తాగి అపారస్మారక స్థితిలో ఉంది. స్థానికులు 100కు ఫోన్ చేయడంతో హుటాహుటిన అక్కడికి చేరుకొని బాధితురాలుని భుజం మీద ఎత్తుకు వచ్చి తన వాహనంలో వేసుకొని నర్సంపేటలోని ప్రైవేట్ హాస్పిటల్ లో పావని నర్సింగంలో చికిత్స నిమిత్తం చేర్పించారు. అనంతరం పేషంట్ పరామర్శించి ధైర్యం చెప్పారు. సంఘటనని చూసిన స్థానిక ప్రజలు నల్లబెల్లి ఎస్సై ఎన్ రాజారాం, కానిస్టేబుల్ వేణును పలువురు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments