Wednesday, April 9, 2025
Homeతెలంగాణఏప్రిల్ 30న సచివాలయం ప్రారంభం..

ఏప్రిల్ 30న సచివాలయం ప్రారంభం..

తేదీ ఖరారు చేసిన సీఎం కేసీఆర్
స్పాట్ వాయిస్, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయం ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. ఏప్రిల్ 30న సచివాలయాన్ని ప్రారంభించాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం ఉదయం నూతన సచివాలయానికి వచ్చిన సీఎం… అక్కడి పనులను పరిశీలించారు. అనంతరం సచివాలయం ప్రారంభోత్సవ తేదీలపై నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 30న కొత్త సచివాలయం ప్రారంభోత్సవం జరుగనుంది. అలాగే జూన్ 2న అమరవీరుల చిహ్నం ఆవిష్కరణ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజు (ఏప్రిల్ 14న) అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించాలని కేసీఆర్ నిర్ణయించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments