Thursday, September 19, 2024
Homeలేటెస్ట్ న్యూస్7 లక్షల మంది రైతులకు.. రూ.7 వేల కోట్లు

7 లక్షల మంది రైతులకు.. రూ.7 వేల కోట్లు

7 లక్షల మంది రైతులకు.. రూ.7 వేల కోట్లు

నేడే రెండో విడత రుణమాఫీ..

స్పాట్ వాయిస్ , బ్యూరో :రాష్ట్రంలో రెండోవిడత రైతు రుణమాఫీకి సర్కార్ అంతా సిద్ధo చేసింది. లక్షన్నర రూపాయల వరకు రెండో విడత రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించనున్నారు. ఈ విడతలో 7 లక్షల మంది రైతులకు రూ.7 వేల కోట్ల రుణమాఫీ కానుంది. ఈ కార్యక్రమానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరుకానున్నారు. ఇక మూడో విడతలో లక్షన్నర నుంచి రెండు లక్షల రూపాయల వరకు రుణాలను ఆగస్టు 15లోగా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments