Thursday, June 12, 2025
Homeక్రైమ్ఆటోను ఢీకొన్న లారీ..

ఆటోను ఢీకొన్న లారీ..

స్పాట్ లోనే ఆటో డ్రైవర్ మృతి
స్టేషన్ ఘనపూర్‌లో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం…
స్పాట్ వాయిస్, రఘునాథపల్లి: జనగామ జిల్లా స్టేషన్ పూర్ పరిధిలో ఆగి ఉన్న ఆటోను లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సింగారపు రవి (45) అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలియాల్సిఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments