స్పాట్ వాయిస్, కాశీబుగ్గ: ఎర్రబంగారం ఫుల్ ఘాట్ మీద ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండడంతో ధర భారీగా పలుకుతోంది. వరంగల్ ఏనుమాముల మార్కెట్ లో దేశీ మిర్చి క్వింటాకు రూ. 80,100 ధర పలికింది. ఈసీజన్ లో మొదటిసారి శుక్రవారం దేశీ మిర్చి రాగా.. రికార్డు ధర పలికింది. రైతు ఆనందం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉండడం వల్లే ఈసారి ఇంత ధర పలికిందని వ్యాపారులు చెబుతున్నారు.
Recent Comments