Wednesday, April 9, 2025
Homeక్రైమ్బర్రెను తప్పించబోయి బస్సు బోల్తా...

బర్రెను తప్పించబోయి బస్సు బోల్తా…

స్పాట్ వాయిస్, మహబూబ్ నగర్: జిల్లాలోని మాగనూరు వద్ద ఆరెంజ్‌ ట్రావెల్స్‌ బస్సు బర్రెను తప్పించబోయి అదుపుతప్పి బోల్తా పడింది. బస్సులో 36 మంది ఉండగా.. ఉన్న ఎనిమిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి   క్షతగాత్రులను మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments