Tuesday, September 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్తొలి రోజు రైతు బంధు రూ.586.65 కోట్లు

తొలి రోజు రైతు బంధు రూ.586.65 కోట్లు

తొలి రోజు రైతు బంధు
రూ.586.65 కోట్లు
స్పాట్ వాయిస్ , హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం మంగళవారం నుంచి పంపిణీ మొదలైంది. తొలిరోజు రూ.586.65 కోట్ల రూపాయలు జమయ్యాయి. మొత్తం 19.98 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదును వ్యవసాయ శాఖ జమ చేసింది. 11.73 లక్షల ఎకరాల విస్తీర్ణంకు రైతుబంధు సాయం అందించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments