విద్యుత్ షాక్ తో రైతు మృతి
స్పాట్ వాయిస్,మల్హర్: విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన సంఘటన వల్లెం కుంట గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతు పుల్లురి చిన్న లింగరావు(53) సోమవారం ఉదయం సమీప మానేరు లోని తన కరంట్ మోటార్ వద్ద మోటార్ మరమ్మతు చేస్తుండగా విద్యుత్ షాక్ వచ్చింది. దీంతో ఆయన అక్కడిక్కడే మృతి చెందాడు. రైతు మృతి తో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Video Player
00:00
00:00
Recent Comments