Wednesday, April 9, 2025
Homeవ్యవసాయండిసెంబరులో ‘రైతుబంధు’

డిసెంబరులో ‘రైతుబంధు’

డిసెంబరులో ‘రైతుబంధు’
స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: రాష్ర్ట ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఏటా తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని డిసెంబర్ నెలలో రిలీజ్ చేయనున్నారు. యాసంగి పెట్టుబడి సాయం సొమ్ము డిసెంబరులో రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. అంతేకాదు.. ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ సైతం అమలు చేసి తీరుతామన్నారు. కరోనా కారణంగా తలెత్తిన ఇబ్బందులతో రుణమాఫీ ఆలస్యమైందని.. రాబోయే రోజుల్లో తప్పకుండా చేస్తామని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments