Saturday, April 19, 2025
Homeక్రైమ్పండుగ పూట విషాదం.. కరెంటు షాక్ తో వ్యక్తి మృతి

పండుగ పూట విషాదం.. కరెంటు షాక్ తో వ్యక్తి మృతి

కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి
స్పాట్ వాయిస్ వర్ధన్నపేట: కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి చెందిన సంఘటన వర్ధన్నపేట మున్సిపల్ పరిధిలోని డీసీ తండా లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం డీసీ తండాకు చెందిన మాలోత్ రమేష్ (25) ఉదయం ఇంటి వద్ద బంగ్లాపై బట్టలు ఆరవేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంటు వైర్లు తగిలి మృతిచెందాడు. మృతుడు వ్యవసాయం ,సెంట్రింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు మృతుడికి, భార్య, ఏడాది వయస్సు న్న బాబు ఉన్నాడు. పండుగ రోజు చనిపోవడంతో తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments