Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలునల్లబెల్లిలో బాధిత కుటుంబానికి పరామర్శ

నల్లబెల్లిలో బాధిత కుటుంబానికి పరామర్శ

బాధిత కుటుంబానికి పరామర్శ
స్పాట్ వాయిస్, నల్లబెల్లి : నల్లబెల్లి ఎస్సీ కాలనీకి చెందిన కోడూరి కొమురమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న టీఆర్ ఎస్ నాయకులు, ఒకటో వార్డు మెంబర్ పరికి నవీన్ ఆదివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. అందించడం జరిగింది. కార్యక్రమంలో మామిడి వేణు, పొడిటి కిషోర్, కోడూరి శ్రీను, కోడూరి చందు, కోడూరి అజయ్, కోడూరి ఏసోబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments