Tuesday, September 24, 2024
Homeలేటెస్ట్ న్యూస్పరస్పర బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

పరస్పర బదిలీలకు సర్కార్ గ్రీన్ సిగ్నల్

స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్: రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్పర బ‌దిలీల‌కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్పర బ‌దిలీల‌కు సంబంధించి విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి త‌న కార్యాల‌యంలో సంబంధిత అధికారుల‌తో స‌మావేశ‌మై చ‌ర్చించారు. ప‌ర‌స్పర బ‌దిలీల‌ ఉత్తర్వుల‌ను వెంట‌నే జారీ చేయాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో 2,558 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల‌కు ప్రయోజ‌నం క‌ల‌గ‌నుంద‌ని మంత్రి స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments