Monday, April 7, 2025
Homeలేటెస్ట్ న్యూస్మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు..

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు..

స్పాట్ వాయిస్, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నిక రాష్ర్టాన్ని హీట్ ఎక్కిస్తోంది. ప్రధాన పార్టీలన్నీ నువ్వానేనా అన్నట్లుగా ప్రచార పర్వం సాగిస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామ చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసింది. మునుగోడును మళ్లీ ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం మునుగోడు ఉపఎన్నిక అభ్యర్థి పేరు ప్రకటించింది. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పేరును ప్రకటించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments