Monday, September 23, 2024
Homeజిల్లా వార్తలుమొక్కలు నాటిన నల్లబెల్లి ఎంపీపీ

మొక్కలు నాటిన నల్లబెల్లి ఎంపీపీ

మొక్కలు నాటిన నల్లబెల్లి ఎంపీపీ
స్పాట్ వాయిస్, నల్లబెల్లి: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఆదివారం నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామంలో హరిత హారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పల్లె ప్రకృతి వనం, ఆరోగ్య ఉప కేంద్రంతో పాటు నల్లబెల్లి ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయ్ కుమార్, సర్పంచ్ లు నానబోయిన రాజారాం, మల్లాడి కవిత, పంచాయితీ కార్యదర్శులు ధర్మేందర్, పద్మనాభ స్వామి, ఉప సర్పంచ్ కోటి, వార్డు సభ్యులు, ఆరోగ్య సిబ్బంది, ఆశ వర్కర్లు, యూత్ నాయకులు, గ్రామ పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments