Saturday, May 24, 2025
Homeక్రైమ్కారును ఢీ కొన్న బొలెరో..

కారును ఢీ కొన్న బొలెరో..

కారును ఢీ కొన్న బోలెరో 

 అక్కడికక్కడే ఒకరు మృతి 

ములుగు జిల్లాలో ఘటన

స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లా తాడ్వాయి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు ను బొలెరో ఢీ కొట్టడం తో రాంకుమార్ అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు కాగా ములుగు ఆసుపత్రికి తరలించారు. మృతుడు ఖమ్మం వ్యక్తిగా గుర్తించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments