Sunday, May 25, 2025
Homeజిల్లా వార్తలుఎంజీఎం సూపరింటెండెంట్ పై అట్రాసిటీ కేసు..

ఎంజీఎం సూపరింటెండెంట్ పై అట్రాసిటీ కేసు..

కులం పేరుతో దూషించాడని పోలీసులకు ఫిర్యాదు

స్పాట్ వాయిస్,ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. వివరాలిలా ఉన్నాయి.. రెండు రోజుల క్రితం ఎంజీఎం హాస్పటిల్ లో కాసు రాములు అనే పేషెంట్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇందుకు ఆస్పత్రి వైద్యులు, సిబ్బందే కారణమని ఆరోపిస్తూ లంబాడీ గిరిజన సంఘాలు ఆందోళనకు దిగాయి. అయితే లంబాడీ కులస్తులను ఎంజీఎం సూపరింటెండెంట్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని, కులం పేరుతో దూషించాడని గుగులోతు తిరుపతి అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తిరుపతి ఫిర్యాదుతో పోలీసులు మట్టెవాడ పీఎస్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments