Saturday, September 21, 2024
Homeలేటెస్ట్ న్యూస్మీడియా రంగంలో విషాదం..

మీడియా రంగంలో విషాదం..

స్పాట్ వాయిస్ , డెస్క్ :  ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు  కన్నుమూశారు. శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు ఆయనను నానక్‌రామ్‌గూడలోని స్టార్‌ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున 4.50 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఫిల్మ్‌సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments