Thursday, May 8, 2025
Homeతెలంగాణమందుపాతర పేల్చిన మావోలు.. 

మందుపాతర పేల్చిన మావోలు.. 

మందుపాతర పేల్చిన మావోలు.. 

ముగ్గురు పోలీసులు మృతి.. 

స్పాట్ వాయిస్, ములుగు: ములుగు జిల్లా వాజేడులో మందుపాతర పేలి ముగ్గురు పోలీసులు మృతి చెందారు. మావోల కోసం పోలీసులు కూంబింగ్ చేస్తుండగా మందుపాతర పేల్చారు. పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. ఘటనలో పలువురు పోలీసులకు గాయాలు అయ్యాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments