Thursday, April 17, 2025
Homeజిల్లా వార్తలుమానేరు ఉధృతికి కొట్టుకుపోయిన మట్టి రోడ్డు

మానేరు ఉధృతికి కొట్టుకుపోయిన మట్టి రోడ్డు

వర్షానికి కొట్టుకుపోయిన మట్టి రోడ్డు
స్పాట్ వాయిస్,మల్హర్: మండలంలోని తాడిచెర్ల ఖమ్మం పల్లి గ్రామాల మధ్య మానేరు నది పై నిర్మించిన తాత్కాలిక మట్టి రోడ్డు బుధవారం కురిసిన వర్షానికి కొట్టుక పోయింది. వేసవి కాలంలో ఇరు గ్రామల మధ్య దూర భారాన్ని తగ్గించడానికి ఏఎమ్మార్ కంపెనీ నిర్మించిన మట్టి రోడ్డు వర్షానికి కొట్టుకుపోవడం తో ఇరు గ్రామాలకు రాక పోకలు నిలిచి పోయాయి.ఇరు గ్రామాల మధ్య మనేరు పై నిర్మించిన బ్రిడ్జి పనులు చివరి దశకు చేరుకున్నాయి. బ్రిడ్జి మొత్తం పూర్తి అయి అందుబాటులోకి వస్తే ఇరు గ్రామాల ప్రజల కష్టాలు తీరిపోనున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments