Saturday, April 19, 2025
Homeతెలంగాణఫ్లాష్.. ఫ్లాష్..

ఫ్లాష్.. ఫ్లాష్..

మండలంగా ఇనుగుర్తి
ఫలించిన జిల్లా నేతల ప్రయత్నం
సుముఖత వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి
మరికాసేపట్లో రానున్న ఉత్తర్వులు
స్పాట్ వాయిస్, కేసముద్రం: మహబూబాబాద్ జిల్లాలోని ఇనుగుర్తిని ప్రభుత్వం మండలంగా ప్రకటించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎంపీలు మాలోతు కవిత, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే శంకర్ నాయక్ సోమవారం సీఎం కేసీఆర్ ను కలిసి.. ఇనుగుర్తి మండల ఏర్పాటు ఆవశ్యకతను వివరించారు. దీంతో సీఎ కేసీఆర్ సానుకూలంగా స్పందించి మండలంగా ఏర్పాటు చేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. మరికొద్ది సేపట్లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments