Saturday, April 19, 2025
Homeక్రైమ్బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి..

బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి..

స్పాట్ వాయిస్, సంగెం: బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి చెందిన ఘటన సంగెం మండలం చింతలపల్లి రైల్వే గేట్ వద్ద చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సంగెం మండల కేంద్రానికి చెందిన పులి రవీందర్ గౌడ్ బైక్ పై వెళ్తుండగా.. చింతలపల్లి రైల్వే గేట్ వద్ద స్పీడ్ బ్రేక్ వద్ద వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో పులి రవీందర్ గౌడ్ మృతి చెందాడు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments