Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుములుగులో చిరుతపులి..

ములుగులో చిరుతపులి..

ములుగులో చిరుతపులి..
అప్రమత్తంగా ఉండండి..
అటవీశాఖ హెచ్చరిక
స్పాట్ వాయిస్, ములుగు: ములుగు మండలం మదన పల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచారం చేస్తున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు అటవీశాఖ అధికారులు చిరుత పులి పాదముద్రలు గుర్తించారు. చిరుతపులి సంచారిస్తున్న నేపథ్యంలో గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశువుల కాపరులు అటవీ ప్రాంతంలోకి వెళ్లకూడదని, రాతి వేళల్లో చిన్నపిల్లలను బయటికి పంపొద్దిన విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments