Friday, September 20, 2024
Homeలేటెస్ట్ న్యూస్పోలీసులు అదుపులో కేయూ జాక్ నేతలు

పోలీసులు అదుపులో కేయూ జాక్ నేతలు

స్పాట్ వాయిస్, హన్మకొండ: కాకతీయ యూనివర్సిటీలో రెండు రోజుల క్రితం ఆందోళన చేసిన కేయూ జాక్ నాయకులను శుక్రవారం తెల్లవారుజామున 4గంటలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.పొద్దు పొద్దున్నే తలుపులు పగలగొట్టి మరీ అరెస్టు చేసి మరి కే యూ పోలీస్ స్టేషన్ కు తరలించారు. జాక్ నేతలను రిమాండ్ చేసే ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం.

అరెస్ట్ చేసింది వీరినే..

1 ) ఇట్టబోయిన తిరుపతి యాదవ్

2) మెడ రంజిత్ కుమార్

3 ) కాడపాక రంజిత్

4 ) బందిగ రాకేష్ కృష్ణన్

5 ) అరేగంటి నాగరాజు

6 ) బోట్ల మనోహర్

7 ) హెచ్చు భగత్

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments