Sunday, May 19, 2024
Homeతెలంగాణకరీంనగర్‌లో రూ.6.65 కోట్లు పట్టివేత

కరీంనగర్‌లో రూ.6.65 కోట్లు పట్టివేత

కరీంనగర్‌లో భారీగా నగదు పట్టివేత..

ప్రతిమ హోటల్ లో పోలీసులు తనిఖీలు 

స్పాట్ వాయిస్, బ్యూరో: కరీంనగర్‌లో పోలీసులు భారీగా నగదును పట్టుకున్నారు. నగరంలోని ప్రతిమ మల్టీప్లెక్స్‌ లో తనిఖీలు చేపట్టిన పోలీసులు రూ.6.65 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. సరైన పత్రాలు లేకపోవడంతో రూ.6.65 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ నరేందర్​ తెలిపారు. స్వాధీనం చేసుకున్న నగదును కోర్టులో డిపాజిట్‌ చేస్తామని వెల్లడించారు. ప్రతిమ మల్టీప్లెక్స్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ బంధువులది

RELATED ARTICLES

Most Popular

Recent Comments