Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుకమలాపూర్ మండలంలో ఉద్రిక్తత

కమలాపూర్ మండలంలో ఉద్రిక్తత

కమలాపూర్ మండలంలో ఉద్రిక్తత..

ట్రాక్టర్ కింద పడి విద్యార్థి దుర్మరణం

ట్రాక్టర్ యజమాని ఇంటి ఎదుట ధర్నా 

స్పాట్ వాయిస్, కమలాపూర్ : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన విద్యా దినోత్సవ ర్యాలీలో విద్యార్థి ప్రమాద వశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందిన విషయం తెలిసిందే. కమలాపూర్ మండలం మ రిపెడ్డి గూడెంలో చోటు చేసుకుంది. ఈ క్రమంలో విద్యార్ధి తల్లిదండ్రులు, బంధువులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ట్రాక్టర్ యజమాని ఇంటి ముందు ధర్నాకు దిగారు.పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులు మోహరించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments