Wednesday, May 28, 2025
Homeజిల్లా వార్తలుమరుగుదొడ్లు కడిగిన జనగామ ఎమ్మెల్యే

మరుగుదొడ్లు కడిగిన జనగామ ఎమ్మెల్యే

స్పాట్ వాయిస్, జనగామ: జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరుగుదొడ్లు శుభ్రం చేశారు. మన ఊరు-మన బడిలో భాగంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి టాయిలెట్లను క్లీన్ చేశారు. బచ్చన్నపేట మండలం లింగంపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పాఠశాలలో బాత్రూంలు అపరిశుభ్రంగా ఉండడాన్ని గమనించారు. దీంతో ప్రధానోపాధ్యాయులు, అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం చీపురు పట్టి ఆయనే స్వయంగా టాయిలెట్స్ శుభ్రం చేశారు.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments