Friday, September 20, 2024
Homeక్రైమ్వేధిస్తున్నాడని చంపేసింది..

వేధిస్తున్నాడని చంపేసింది..

వేధిస్తున్నాడని చంపేసింది..

పోలీసుల ఎదుట లొంగిపోయిన యువతి

ములుగు జిల్లాలో మర్డర్

స్పాట్ వాయిస్, ములుగు: జిల్లాలోని ఏటూరునాగారం మండలం మూడో వార్డులో దారుణ హత్య జరిగింది. జాడి సంగీత అనే యువతిని పెళ్లి చేసుకోమ్మని అదే కాలనీకి చెందిన రామటెంకి శ్రీనివాస్(25) అనే యువకుడు వేధిస్తున్నాడు. శ్రీనివాస్ కు  ఇదివరికే  పెళ్లి అయ్యిది. భార్య వదిలి వేసింది. ఈ క్రమంలో   సంగీతను పెళ్లి చేసుకో వాలంటూ వేధిoపులకు గురిచేస్తున్నాడు. బుధవారం రాత్రి సైతం గొడవ జరిగింది. దీనితో విసుగు చెందిన యువతి చేతులు కట్టేసి కత్తితో పొడిచి చంపింది. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయం చెప్పి లొంగిపోయింది. పూర్తి వివరాలు తెలియాలిసి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments