Sunday, June 1, 2025
Homeక్రైమ్మావోల దారుణం..

మావోల దారుణం..

మావోల దారుణం..

ఇన్ఫార్మర్స్ నేపంతో ఇద్దరి హత్య..

గోడల్లతో నరికి చంపిన మావోలు 

ములుగు జిల్లాలో భయం..భయం 

 

స్పాట్ వాయిస్ , ములుగు: మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డాడు. ములుగు జిల్లాలోని వాజేడు మండలం లోని పెనుగోలు కాలనీ లో పంచాయతీ కార్యదర్శి ఉయిక రమేష్, తమ్ముడు ఉయిక అర్జున్ లను ఇన్ఫర్మర్స్ నెపం తో అర్ధరాత్రి గొడ్డలి తో నరికినట్లు సమాచారo. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments