Monday, June 2, 2025
Homeక్రైమ్అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్యా యత్నం..

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్యా యత్నం..

అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్యా యత్నం..

చికిత్స పొందుతూ మృతి

స్పాట్ వాయిస్ దామెర: మండల కేంద్రానికి చెందిన పెంట రాజు ( 40) వ్యవసాయం చేసుకుంటూ ట్రాక్టర్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇంటి నిర్మాణం కోసం, ట్రాక్టర్ కోసం చేసిన అప్పులు తీర్చలేక ఈ నెల 27 వ తేదీ సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రి కి తరలించగా, చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందారు. మృతుని భార్య మంజుల ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కొంక అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments