Thursday, September 19, 2024
Homeజిల్లా వార్తలుకళాకారులకు సన్మానించిన గుండాల మదన్ కుమార్ ముదిరాజ్

కళాకారులకు సన్మానించిన గుండాల మదన్ కుమార్ ముదిరాజ్

కళాకారులకు సన్మానం..
స్పాట్ వాయిస్, హన్మకొండ : తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న కళాకారులకు ఆదివారం నంది అవార్డులను కే యూ పాలక మండలి సభ్యులు, బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు, డాక్టరు గుండాల మదన్ కుమార్ ముదిరాజ్ అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఉద్యమ కళాకారిణి విమలక్క,, బీ ఆర్ ఎస్ నాయకుడు మొతిలాల్ నాయక్, బుల్లెట్ వెంకన్న తో పాటు అన్ని జిల్లాలనుంచి కళాకారులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments